‘నరేగా’పై కాంగ్రెస్ది అనవసర రాద్ధాంతం

– బీజేపీ చీఫ్ రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: ఎంజీ నరేగా పథకం పేరులో మార్పు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయ రాద్ధాంతం చేస్తోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు మండిపడ్డారు. అసలు నరేగా పథకం రద్దు కాలేదు.. దేశ ప్రజలు ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.…
