కాంగ్రెస్ మద్దతుదారుల జోరు!

– పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదల – మధ్యాహ్నం 2 గంటల నుంచే ఓట్ల లెక్కింపు – బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారుల వెనుకబాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2గంటల నుంచి వోట్ల లెక్కింపు ప్రారంభించగా రాత్రి వరకు దాదాపుగా ముగిసింది. అయితే…
