Tag congress rythu rachabanda

నేటి నుంచి కాంగ్రెస్‌ ‌రైతు రచ్చబండ

నెల రోజులపాటు వరంగల్‌ ‌డిక్లరేషన్‌పై చర్చ అక్కంపేట రచ్చబండలో పాల్గొననున్న రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ నేటి నుంచి రైతు రచ్చబండ నిర్వహిస్తుంది. వరంగల్‌ ‌రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీపీసీసీ రైతు రచ్చబండ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సొంతూరైన హన్మకొండ జిల్లా ఆత్మకూరు…