‘సమ్మిట్’లో కాంగ్రెస్ అల్లర్లు దురదృష్టకరం

– రాజకీయ లాభాల కోసం దేశాన్ని చిన్నబుచ్చే యత్నం – అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ఠకు భంగం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: దేశం గ్లోబల్ టెక్నాలజీ శక్తిగా ఎదుగుతున్న సమయంలో జరిగిన అంతర్జాతీయస్థాయి ఏఐ సమ్మిట్ ను కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించారని కేంద్ర…
