వోటమి తట్టుకోలేక వివాదం

బిఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత విజయశాంతి ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : సుమారు 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఖజానా మొత్తం కొల్లగొట్టి 5 లక్షల రూపాయల కోట్ల అప్పు రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టి ఎల్లిన గత దుర్మార్గ బిఆర్ఎస్ ప్రభుత్వం, అందుకు బాధ్యులైన నాటి బిఆర్ఎస్ మంత్రులు మూడు దినాలల్లనే…
