Tag #Congress #incharges #for Muncipolls

మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ఇన్‌చార్జిలు

– ఆదిలాబాద్‌కు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్‌కు ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్నిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్‌చార్జిలుగా మంత్రులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ నియోజకవర్గం వారీగా ఆయా మంత్రులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. 15 నియోజకవర్గాలకుగాను 15మంది మంత్రులు ఇన్‌చార్జిలుగా…