Tag #Congress Government #take responsibility #for Eswar Chary suicide #BJP Ramachandar

ఈశ్వర్‌ చారి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

– బీజేపీి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు. హైతదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: మేడ్చల్‌ -మల్కాజ్‌గిరి జిల్లాలోని మేడిపల్లిలో సాయి ఈశ్వర్‌ చారి అనే బీసీ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలు కోల్పోయిన సంఘటన తెలంగాణలోని సామాజిక న్యాయం పూర్తిగా కూలిపోయిందనడానికి పెద్ద నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. బీసీలకు 42 శాతం…