ఆర్థిక దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్
– ఈ వాదన తప్పని తేల్చిన కాగ్ – బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బయటపెడుతూ పలు విషయాలను ఆయన ట్విట్టర్…
