కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం

ఇల్లు కూల్చివేత, భూముల గుంజుకోవడం తప్ప ఏం చేశారు.. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మల్కాజిగిరి ఎంపీ, బిజెపి నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిల్సుఖ్ నగర్, బృందావన్ హోటల్లో కూర్చుని…
