అటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్

– వారికి బాకీ ఉన్న రూ. 1560 కోట్లను తక్షణమే చెల్లించాలి – ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం పోరాటం తప్పదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను మోసం చేసిందని, ఆటో డ్రైవర్లకు పెండింగ్లో ఉన్న రూ.1,560 కోట్ల బాకీని తక్షణమే చెల్లించాలని…
