Tag #Congress #destroying #the law #BJP Chief Ramachandar

చ‌ట్టాన్ని తెచ్చిన కాంగ్రెస్సే దాన్ని తుంగ‌లో తొక్కింది

– బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17ః ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు తీవ్రంగా తప్పుపట్టారు. స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగ హత్య, ప్రజాస్వామ్య హత్య అని అన్నారు. స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని…