బీసీలను అడుగడుగునా మోసం చేసిన కాంగ్రెస్

– బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో విమర్శించారు. చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించి ఓట్ల రాజకీయాల కోసం…
