కాంగ్రెస్ హామీలపై నిలదీయండి

– బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి – ప్రజలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి పిలుపు తొర్రూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను నమ్మించి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చాక నెరవేర్చలేక ఫెయిలైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. లంబాడీలను బాగుచేసింది కేసీఆర్ అయితే ఆ లంబాడీ బిడ్డల హక్కులను…
