బీసీలను మోసం చేసిన కాంగ్రెస్

- వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం – మహబూబ్నగర్లో దొడ్డి కొమురయ్యకు హరీష్రావు నివాళి మహబూబ్నగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: బీసీలకు, కుర్వ, గొల్ల, కురుమలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు. సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలో కొమురయ్య విగ్రహానికి…
