Tag #Congress #cheated #BCs #BJP OBC Morcha #national President Lakshman

బీసీలకు దోఖా చేసిన కాంగ్రెస్‌

– బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ధ్వంద్వ నీతిని అమలు చేస్తూ తడిగుడ్డతో బీసీల గొంతుకోసిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతోపాటు…