కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి

– పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బీర్ల పిలుపు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 13:యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలంలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలు, నాయకులకు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన…
