కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి

– మంత్రి సీతక్క పిలుపు ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా జీహెచఎంసీ పరిధిలోని బహీంపట్నం మున్సిపాలిటీ బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని కాంగ్రెస్…
