పతనావస్థకు తీసుకెళ్తున్నారు
– రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కెటిఅర్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: రాష్ట్రాన్ని అపవాదులకు గురి చేస్తే, దివాలా తీసిందని దుష్ప్రచారం చేస్తే నష్టపోయేది రాష్ట్రమేనని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక సంస్థలు స్పష్టంగా వివరించాయని, సోషియో ఎకనామిక్ సర్వే కూడా కేంద్ర ప్రభుత్వం…
