ధరల పెంపుపై భగ్గుమన్న కాంగ్రెస్
– ఇక సైకిలే దిక్కన్న అఖిలేశ్ యాదవ్ న్యూదిల్లీ, మే 15: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్ప్పున పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్ప్పుబట్టాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు చేసింది. ’ద్రవ్యోల్బణ వ్యక్తి మోదీ. ఈరోజు మరోసారి ప్రజలపై కొరడా ఝుళిపించారు’…
