బిజెపి కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఆందోళన

అగ్నిపథ్ రద్దుచేయాలంటూ ధర్నా ఇరు పార్టీల కార్యకర్తల బాహాబాహీ ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు హనుమకొండ, ప్రజాతంత్ర, జూలై 1 : బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వాహనాలను ధ్వంసమయ్యాయి.…
