‘స్థానిక’ ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తాం

– నూతన డీజీపీ శిశధర్రెడ్డి – గవర్నర్, సీఎస్లను కలిసిన డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నూతన డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. డీజీపీగా లక్డీకాపూల్లోని డీజీపీ కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో…
