Tag #concession in train fares #CM #Central Minister

క్రీడాకారులకు రైలు చార్జీల్లో రాయితీ

కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్‌ దిల్లీ, ప్రజాతంత్ర, జులై 7: జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణ చార్జీల్లో రాయితీ కల్పించాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  దిల్లీలో భేటీ అయ్యారు. ఖేలో ఇండియా…