ఉర్దూ జర్నలిస్టులకు కంప్యూటర్లు

– మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి అంగీకారం – పునశ్చరణ తరగతుల్లో ఉర్దూ అకాడమి చైర్మన్ హైదరాబాదన, ప్రజాతంత్ర, ఆగస్టు 30: ఉర్దూ జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి 100 కంప్యూటర్లు సమకూర్చడానికి వెనుకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంగీకరించారని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దన్ తెలిపారు.…
