బీఆర్ఎస్ ప్రచారంపై సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు
– అంగన్వాడీలకు ఫోన్ల కొనుగోలు వ్యవహారంలో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : కొన్ని రోజులుగా రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ అధికారిక, అనుబంధ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అసత్య ప్రచారాన్ని నిర్వహిస్తున్నారంటూ అంబర్పేటకు చెందిన పాండు నాయక్ అనే వ్యక్తి…
