సిగాచి ప్రమాద బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

– ప్రొఫెసర్ కోదండరాం పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పరిహారం వెంటనే బాధిత కుటుంబాలకు చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తెలంగాణ ఉద్యమకారులు, ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి పిఎస్ఆర్…
