Tag #committiee #education policy #Telangana Government #chairman Keshavarao

ఎడ్యుకేషన్‌ ‌పాలసీపై కమిటీ ఏర్పాటు

– అధ్య‌క్షుడిగా కేశ‌వ‌రావును నియ‌మించిన ప్ర‌భుత్వం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1: ‌తెలంగాణ ఎడ్యుకేషన్‌ ‌పాలసీపై రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణ ఎడ్యుకేషన్‌ ‌పాలసీ రూప‌క‌ల్ప‌న‌కు కమిటీని సోమవారం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారుడు కె.కేశవరావును నియమించింది. ఆయనతో సహా ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు…