ప్రగతి భవన్ కేంద్రంగా దలారీలకు కమీషన్లు
ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరగడానికి ఇదే కారణం టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ ప్రజాతంత్ర , హైదరాబాద్ : ప్రగతి భవన్ కేంద్రంగా దలారీలు అధిక కమీషన్లు తీసుకుని కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు చేయిస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతున్నదని వ్యాఖ్యానించారు. శనివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో…
