“క్యా బొల్తీ పబ్లిక్…”

దేశ రాజకీయాల్లో కొత్త తరహా ప్రజా స్పందనకు నాంది పలుకుతూ అభిజీత్ దిప్కే స్థాపించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’ రాజకీయ పార్టీగా కాకుండా ప్రజా ఒత్తిడి వేదికగా కొనసాగుతామని ప్రకటించడం, అనంతరం ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో దేశవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకోవడం ఒక ఆసక్తికర పరిణామం. ప్రజల అసలు సమస్యలను నేరుగా వినడం, వాటిని ప్రభుత్వాల ముందుంచడం…
