Tag #CM’s visit #to Khammam district #on 18th

18‌న ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటన

– సీపీఐ మహాసభలకు హాజరు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 14: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.  ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సీపీఐ జాతీయ మహసభల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. అదేరోజు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో రూ.25 కోట్లతో నూతనంగా నిర్మించిన మద్దులపల్లి మార్కెట్‌ ‌యార్డ్, ‌రూ.25 కోట్లతో నిర్మించిన నర్సింగ్‌…