పాలకులం కాదు…సేవకులం

ప్రజల త్యాగాల పునాదుల విూద ఏర్పడిన రాష్ట్రం ప్రజలకు అండగా ఇందిరమ్మ రాజ్యస్థాపన దశాబ్దకాల నిరంకుశ పాలనకు చరమగీతం ప్రగతి భవన్ గడీకి నిర్మించిన ఇనుపకంచె తొలగింపు ప్రజలకు అందుబాటులో జ్యోతిభా పూలే ప్రజాభవన్ నేడు పది గంటలకు ప్రజా దర్బార్ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు మొదటిసారిగా ప్రజలనుద్దేశించి ఉద్వేగంగా మాట్లాడిన సిఎం రేవంత్ రెడ్డి…
