Tag #CMRevanthReddy

2047 నాటికీ త్రి ట్రిలియ‌న్ డాల‌ర్ ఎకాన‌మి గా తెలంగాణ

తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి అయోగ్,ఐఎస్ బీ లాంటి సంస్థ‌ల స‌హ‌కారంతో  డాక్యూమెంట్ రూపకల్పన రాష్ట్ర ఆర్థికాభివ్రుద్దిలో రైతుల‌ను భాగ‌స్వాములను చేస్తాం అంత‌ర్జాతీయ విద్యా సంస్థ‌ల‌ను రాష్ట్రానికి ర‌ప్పించి నాలెడ్జ్ హ‌బ్ గా రాష్ట్రం విదేశాల నుంచి నేరుగా పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తున్నాం తెలంగాణ ప్ర‌భుత్వం గత అనుభ‌వాల…

పంచాయితీ ఎన్నికలపై సీఎం ఫోకస్‌

CM Revanth Reddy

‌డిసెంబ‌ర్‌ 1నుంచి సీఎం రేవంత్‌ ‌జిల్లాల పర్యటన  ‌పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో సీఎం మరోమారు జిల్లాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థలను గెలిపించేందుకు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో  జిల్లాల పర్యటనకు ఆయ‌న‌ ‌సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మొత్తం ఆరు రోజుల పాటు సీఎం జిల్లాల టూర్‌ ‌కొనసాగనుంది.…