2047 నాటికీ త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమి గా తెలంగాణ

తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి అయోగ్,ఐఎస్ బీ లాంటి సంస్థల సహకారంతో డాక్యూమెంట్ రూపకల్పన రాష్ట్ర ఆర్థికాభివ్రుద్దిలో రైతులను భాగస్వాములను చేస్తాం అంతర్జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పించి నాలెడ్జ్ హబ్ గా రాష్ట్రం విదేశాల నుంచి నేరుగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం గత అనుభవాల…

