నిష్కళంక నేత జైపాల్రెడ్డి

సీఎం రేవంత్ నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 27: రాష్ట్ర, దేశ రాజకీయాల్లో జైపాల్రెడ్డి ఒక ఉన్నత శిఖరం అని, ప్రజాస్వామ్యం, రాజకీయాల పట్ల లోతైన అవగాహన ఉన్న వ్యక్తి అని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయనకు సీఎం నివాళులర్పించారు. ప్రతి అంశంపై…
