Tag CM Revanth’s visit to Adilabad district today

ఇంద్రవెల్లి వేదికగా కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం

నేడు ఆదిలాబాద్‌ జిల్లాలో సిఎం రేవంత్‌ పర్యటన మంత్రి సీతక్క పర్యవేక్షణలో భారీగా ఏర్పాట్లు..విజయవంతం చేయాలని పిలుపు ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాను దర్శించుకోనున్న సిఎం ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా నుంచి పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇందుకోసం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు…