నిమజ్జనోత్సవాల్లో సిఎం రేవంత్రెడ్డి

– ఆకస్మికంగా వొచ్చి పరిశీలించిన సిఎం – భక్తులకు అభివాదం చేస్తూనే సూచనలు హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్6: హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా పరిశీలించారు. భక్తులు, సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదికపై నుంచి భక్తులకు అభివాదం చేశారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులతో…
