Tag #CM Revanth #visited #Woksen University #Sangareddy District

వోక్సెన్‌ వర్సిటీని సందర్శించిన సీఎం

సదాశివపేట్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌ మండలం కంకోల్‌ లోని వోక్సెన్‌ యూనివర్సిటీని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ విభాగాలకు చెందిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌, వోక్సెన్‌ స్పోర్ట్స్‌ అకాడమీని పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ…