పటేల్, ఇందిరలకు సీఎం పుష్పాంజలి

హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : ఉక్కు మనిషి, ప్రథమ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం ఆ మహనీయుల చిత్రపటాల వద్ద ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం…
