కాంగ్రెస్ పెద్ద నాయకుడిని కోల్పోయింది

– దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం పరామర్శ – రాంరెడ్డికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నివాళులర్పించారు. హైదారాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ దామోదర్రెడ్డి బుధవారం రాత్రి మృతిచెందారు. శుక్రవారం ప్రజల సందర్శనార్థం…
