Tag #CM Revanth #to arrive in Yadagirigutta #tomorrow

రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రాక

– ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ అయిలయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మే 22: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.100 కోట్ల వ్యయం కాగల పనులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం యాదగిరిగుట్ట విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే…