Tag #CM Revanth shocked #over Markapuram bus accident

బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

– ఏపీ అధికారులతో మాట్లాడాలని సీఎస్‌కు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: మార్కాపురం బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు మృతిచెందడం, కొందరికి తీవ్ర గాయాలవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ అధికారులతో మాట్లాడి…