సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే..

– కేసీఆర్పై ప్రతీకార చర్యలు తగవు – ఎమ్మెల్యే బండారి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుల ధర్నా ఉప్పల్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు పేరుతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అసెంబ్లీ గౌరవాన్ని దిగజార్చే ప్రతీకార చర్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగుతున్నారని పేర్కొంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి…
