రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన

నలుగురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జాతీయ రహదారులు, వైద్యారోగ్య, గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి సమస్యల పరిష్కారంపై దృష్టి.. లోక్సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరు సమాఖ్య స్ఫూర్తిని చాటుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 27: రాష్ట్రంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించారు. ఈ…
