Tag cm revanth reddy orders

Sharada Peetham | శారద పీఠం భూములు కొనసాగింపు

Kokapet Sharada Peetham Land Issue

జలమండలికి కేటాయింపులు రద్దు అధికారులపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర : కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి ఆదేశించారు. పీఠం భూములు జల మండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర…

కాలపరిమితిలో సర్వే పూర్తి చేయాలి

survey should be completed within the time limit says cm revanth reddy

అధికారులకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ప్రధాన కార్యదర్శితో కలిసి క్యాంపు కార్యాలయంలో సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేను దేశానికే ఆదర్శవంతంగా అయ్యేవిధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న తీరుపై అధికారులతో…