ఫూలేకు సీఎం ఘన నివాళి

దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి సందర్భంగా దిల్లీలోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూల మాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం పుష్పాంజలి ఘటించారు. సమాజానికి ముఖ్యంగా మహిళా విద్యకు ఆయన, ఆయన సతీమణి చేసిన సేవలను కొనియాడారు.సీఎంతోపాటు పార్లమెంటు సభ్యుడు మల్లు రవి…
