యువతకు మార్గదర్శిగా నిలిచిన కలాం

సీఎం రేవంత్రెడ్డి నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 27: మాజీ రాష్ట్రపతి భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జ్ఞానానికి ప్రతీకగా, విద్యార్థులు, యువతకు మార్గదర్శిగా నిలిచిన కలాం తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈమేరకు ’ఎక్స్‘లో…
