జైపాల్రెడ్డికి ఘన నివాళులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి 84వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఆయన సమాధి స్ఫూర్తి స్థల్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పుష్ప గుచ్ఛాలుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం…
