కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి

ముఖ్యమంత్రి ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 24: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దిల్లీిలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్లోని తన కార్యాలయ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో…
