Tag CM Revanth met with Jishnudev

జిష్ణుదేవ్‌తో సిఎం రేవంత్‌ భేటీ

రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియామకం కావడంపై అభినందనలు రేపు నూతన గవర్నర్‌ ప్రమాణ స్వీకారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన  జిష్ణుదేవ్‌ వర్మను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు…

You cannot copy content of this page