Tag CM Revanth met CJI

సిజెఐతో సిఎం రేవంత్‌ భేటీ

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి 28:భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ఫలక్నుమాలో సీజేఐతో భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో బుధవారం జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి సీజేఐ డీవై చంద్రచూడ్‌ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీజేఐని సీఎం రేవంత్‌ మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది.…

You cannot copy content of this page