అమిత్ షాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ, మార్చి 4 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక భద్రతా అంశాలు, పోలీస్ విభాగ బలోపేతంపై చర్చించారు. ముఖ్యమంత్రి వెంట ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, రాష్ట్ర డిజిపి బి.శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి విజయ్…
