కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ

– ఇటీవలి తెలంగాణ రైజింగ్ సమ్మిట్పై వివరణ – మెస్సీ ‘ఇండియా టూర్’ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్11: ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరే ముందు గురువారం పార్లమెంట్ ఆవరణలో…
